అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

70பார்த்தது
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 3 నుంచి 12 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 3న బాలా త్రిపురసుందరిదేవి, 4న గాయత్రీ దేవి, 5న అన్నపూర్ణ దేవి, 6న లలిత త్రిపుర సుందరి దేవి, 7న మహాచండీ దేవి, 8న శ్రీమహలక్ష్మి దేవి, 9న సరస్వతి దేవి, 10న దుర్గాదేవి, 11న మహిషాసుర మర్దిని, అక్టోబరు 12 శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారాల్లో దురమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

தொடர்புடைய செய்தி