రూ.2 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

70பார்த்தது
రూ.2 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.2 వేల కోట్లు విలువైన 200 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతవారమే రూ.2 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.

தொடர்புடைய செய்தி