లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలొద్దు: TTD

73பார்த்தது
లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలొద్దు: TTD
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చితంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని తెలిపారు ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.

தொடர்புடைய செய்தி