బీహార్‌లో డెంగ్యూ విజృంభణ.. ఒక్కరోజులో 90 కేసులు

62பார்த்தது
బీహార్‌లో డెంగ్యూ విజృంభణ.. ఒక్కరోజులో 90 కేసులు
బీహార్‌లో గత వారం రోజులుగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో అత్యధికంగా 90 మంది డెంగ్యూ బారినపడ్డారు. దీంతో పాట్నాలో మొత్తం డెంగ్యూ బాధితుల సంఖ్య 1,147కి చేరింది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నీరు నిలిచి.. దోమలు విజృంభిస్తున్నాయి. బీహార్‌లో మొత్తం 2,419 మంది ఈ డెంగ్యూ బారినపడినట్లు వైద్యాధికారులు గుర్తించారు.

தொடர்புடைய செய்தி