పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఎంపీ ఈటల రాజేందర్ (వీడియో)

71பார்த்தது
అధికారులు ప్రజలను, చట్టాలను పట్టించుకోకుండా పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. శుక్రవారం మూసీ బాధితులతో ఆయన సమావేశం అయ్యారు. పార్టీ అధికారంలో ఉండేది 5 ఏళ్లు మాత్రమేనని, అధికారులు మాత్రం 35 ఏళ్లు సర్వీసులో ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వం అనుమతితోనే ఇళ్లను కట్టుకుంటే అక్రమంగా కూల్చేస్తున్నారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி