కరెంట్ అఫైర్స్.. ఏబీసీ ఛైర్మన్‌గా రియాద్‌ మాథ్యూ

56பார்த்தது
కరెంట్ అఫైర్స్.. ఏబీసీ ఛైర్మన్‌గా రియాద్‌ మాథ్యూ
మలయాళ మనోరమ గ్రూప్‌ చీఫ్‌ అసోసియేట్‌ ఎడిటర్, డైరెక్టర్‌ రియాద్‌ మాథ్యూ ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ)కు ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఏడాది కాలం (2024-25) కొనసాగుతారు. ఈ మేరకు ఏబీసీ మండలి వెల్లడించింది. ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (పీటీఐ) బోర్డులో 2009 ఆగస్టు నుంచి డైరెక్టర్‌గా ఉన్న మాథ్యూ 2016-17లో పీటీఐ బోర్డ్‌ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.

தொடர்புடைய செய்தி