గ్రౌండ్‌లో కొట్టుకున్న క్రికెటర్లు.. వీడియో వైరల్

59பார்த்தது
యూఏఈలో జరిగిన ఓ టోర్నీలో ఇద్దరు క్రికెట్ ప్లేయర్లు కొట్టుకున్నారు. ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్‌లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అయితే, రబ్దాన్ రెండో ఇన్నింగ్స్‌లో నాసిర్ అలీ బౌలింగ్‌లో కాషిఫ్ మహ్మద్ ఎల్బీగా ఔటయ్యాడు. కాషిఫ్ వద్దకు వెళ్లిన అలీ.. అతడి వైపు వేలు చూపిస్తూ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఇరువురు ప్లేయర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி