ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్ బిల్లులు చెల్లించలేదని.. పిల్లలను బయటకు పంపిన కాంట్రాక్టర్ (వీడియో)

80பார்த்தது
తెలంగాణలోకి కామారెడ్డి మండలం చిన్నమల్లా రెడ్డి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేసిన పనులకు ప్రభుత్వం నుండి బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ స్కూలు పిల్లలను బయటకు పంపి.. కుర్చీలు, బెంచీలను బయటకు వేశాడు. దీంతో చాలామంది విద్యార్థులు స్కూల్ ఆవరణలో కింద కూర్చున్నారు. దీనిపై ఆగ్రహించిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కాంట్రాక్టర్ ను నిలదీశారు.

தொடர்புடைய செய்தி