ఓటీటీలోకి వచ్చేసిన ‘కమిటీ కుర్రాళ్లు’

64பார்த்தது
ఓటీటీలోకి వచ్చేసిన ‘కమిటీ కుర్రాళ్లు’
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కమిటీ కుర్రాళ్లు’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ వేదికగా ఈరోజు నుంచి ప్రసారం అవుతోంది. స్నేహబంధాన్ని తెలుపుతూ తెరకెక్కిన ఈ సినిమా సినీప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మెగా డాటర్ నిహారిక సమర్పణలో యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంతో మంది కొత్త నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

தொடர்புடைய செய்தி