సీఎం కుర్చీ ఖాళీగా లేదు: సిద్ధరామయ్య

83பார்த்தது
సీఎం కుర్చీ ఖాళీగా లేదు: సిద్ధరామయ్య
ముడా కుంభకోణం నేపథ్యంలో కర్ణాటకలో సీఎం పదవిపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. “కర్ణాటకలో సీఎం సీటు.. ఎవరూ ఆక్రమించుకునేందుకు ఖాళీగా లేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సీఎం పీఠం ఖాళీగా లేనప్పుడు ఇంకెవరు కొత్తగా ముఖ్యమంత్రి అవుతారు? పదవిలో నేనే కొనసాగుతా. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు” అని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி