కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ

55பார்த்தது
కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రిని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విలీనంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన భేటీ అయ్యారు.

தொடர்புடைய செய்தி