ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు.. చిక్కుకున్న ఏపీ వాసులు

61பார்த்தது
ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు.. చిక్కుకున్న ఏపీ వాసులు
ఉత్తరాఖండ్‌లోని గల్నాడ్ గ్రామం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికి విహారయాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 36 మంది చిక్కుకుపోయారు. చివరికి 20 గంటల తర్వాత కొండచరియల తొలగింపు ప్రక్రియతో వాళ్లు రుద్ర ప్రయాగకు చేరుకున్నారు.

தொடர்புடைய செய்தி