ఛీఛీ.. మూత్రం పోసిన చేతులతో పండ్లను అమ్ముతున్న వ్యాపారి (వీడియో)

559பார்த்தது
ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూత్ర విసర్జన చేసి, అదే చేతితో పండ్లను విక్రయిస్తున్న పండ్ల వ్యాపారి కెమెరాకు చిక్కాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. డోంబివిలీలోని నీల్జే ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తున్న అమీర్ ఖాన్ అనే వ్యాపారి.. నిల్చున్న చోటే ప్లాస్టిక్ బాటిల్‌లో మూత్ర విసర్జన చేస్తూ వినియోగదారులకు పండ్లను అమ్ముతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో.. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி