తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

68பார்த்தது
తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు విడుదల చేసింది.

தொடர்புடைய செய்தி