క్యాన్సర్, షుగర్, గుండెపోటు వంటి సమస్యలకు కాశ్మీరీ వెల్లుల్లితో చెక్

59பார்த்தது
క్యాన్సర్, షుగర్, గుండెపోటు వంటి సమస్యలకు కాశ్మీరీ వెల్లుల్లితో చెక్
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో రెండు, మూడు కాశ్మీరీ వెల్లుల్లి రెబ్బలను వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ వెల్లుల్లిలో మాంగనీస్‌, కాపర్‌, సెలీనియం, భాస్వరం, క్యాల్షియం, విటమిన్‌-బి1, బి6, సి వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. జలుబు, ఆస్తమా లాంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఈ వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుండెపోటు, క్యాన్సర్, షుగర్ వంటి సమస్యలను దూరం చేస్తుందని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி