2031 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా సుమారు 20 కోట్లకు చేరే అవకాశం: అధ్యయనాలు

57பார்த்தது
2031 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా సుమారు 20 కోట్లకు చేరే అవకాశం: అధ్యయనాలు
భారత్‌లో 2021లో వృద్ధుల జనాభా దాదాపు 14 కోట్లు. 2031 నాటికి వారు సుమారు 20 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. కుటుంబ సంక్షేమానికి సర్వ శక్తులూ ధారపోసే వయోధికులు ప్రపంచవ్యాప్తంగా తుది దశలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కన్నబిడ్డలు వారిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. విశ్వవ్యాప్తంగా ప్రతి ఆరుగురు వయోధికుల్లో ఒకరు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థికపరమైన వేధింపులకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி