వరద నీటిలో చిక్కుకున్న పర్యాటకుల బస్సు (షాకింగ్ వీడియో)

565பார்த்தது
గుజరాత్‌లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి నుంచి పర్యాటకులతో వెళ్తున్న బస్సు భావ్‌నగర్ సమీపంలోని వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా 29 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని బాధితులను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி