BREAKING: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

70பார்த்தது
BREAKING: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి ముగ్గురికి దక్కింది. డేవిడ్ బెకర్‌, డెమిస్‌ హస్సాబిస్‌, జాన్‌ ఎమ్‌. జంపర్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కంప్యూటేషనల్‌ ప్రోటీన్‌ డిజైన్‌లో విశేష కృషి చేసినందుకు గాను డెవిడ్‌ బెకర్‌, ప్రోటీన్‌ స్టక్చర్ ప్రిడిక్షన్‌ ఆవిష్కరణలకు గానూ డెమిస్‌ హస్సాబిస్‌, జాన్‌ ఎమ్‌. జంపర్‌లకు నోబెల్‌ బృందం ఈ అవార్డులను ప్రకటించింది.

தொடர்புடைய செய்தி