BREAKING: అమరావతిలో భూకంపం

59பார்த்தது
BREAKING: అమరావతిలో భూకంపం
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో భూకంపం వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 4.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు నివేదిక రాలేదని అమరావతి రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ అనిల్ భట్కర్ తెలిపారు. చికల్‌ధార, కట్‌కుంభ్‌, చుర్ని, పచ్‌డోంగ్రీ తాలూకాలు, మెల్‌ఘాట్‌ ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి.

தொடர்புடைய செய்தி