జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం (Video)

81பார்த்தது
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో దశ ఈనెల 25న జరగనుంది.

தொடர்புடைய செய்தி