ఈనెల 26న ఎస్పిఎం కార్మికుల సమావేశం

79பார்த்தது
ఈనెల 26న జరిగే ఎస్పిఎం కార్మికుల సమావేశంను జయప్రదం చెయ్యండి అని సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ సీఐటీయు ప్రధాన కార్యదర్శి కూషణ రాజన్న పిలుపునిచ్చారు. ఆదివారం కాగజ్‌నగర్‌ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున ఎస్పీఎంలో జరిగే ఎన్నికల నేపథ్యంలో కాగజ్‌నగర్‌ కు రానున్నారని ‌తెలిపారు. సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி