బాధిత కుటుంబానికి పరామర్శ

55பார்த்தது
బాధిత కుటుంబానికి పరామర్శ
బెజ్జూర్ మండలం బారెగూడ గ్రామానికి చెందిన రామగిరి సత్యనారాయణ మాతృమూర్తి రామగిరి జింగమ్మ ఇటీవల మరణించగా ఆదివారం బాధిత కుటుంబాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పరామర్శించారు. జింగమ్మ మృతికి గల కారణాలను తెలుసుకొని ఆయన కుటుంబానికి అండగా ఉంటానని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.

தொடர்புடைய செய்தி