పేకాట స్థావరంపై పోలీసుల దాడులు ఐదుగురిపై కేసు నమోదు

84பார்த்தது
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు ఐదుగురిపై కేసు నమోదు
పేకాట స్థావరం పై కాగజ్‌నగర్‌ టౌన్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. టౌన్ ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం. కాగజ్‌నగర్‌లో ని నౌగాం భస్తిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు శనివారం టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్య ఆదేశాల మేరకు టౌన్ ఎస్ఐ సుధాకర్ సిబ్బంది తో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி