క్రికెట్ పోటీలు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

80பார்த்தது
క్రికెట్ పోటీలు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం అండర్ 14 బాలుర క్రికెట్ పోటీలను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, సెలెక్ట్ అయిన క్రీడాకారులు వచ్చే నెల రెండవ తేదీన జోనల్ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி