పూర్తికాని జాతర ఏర్పాట్లు

70பார்த்தது
పూర్తికాని జాతర ఏర్పాట్లు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయంలో క్యూ లైన్ లో భక్తుల కొరకు కర్రలతో నిర్మించిన షెడ్డు కర్రలు విరిగి పడిపోయే స్టీతిలో ఉన్న ఆలయ అధికారులు ఇప్పటికి పట్టించుకోకపోవడంపై భక్తులు విమర్శలు కురిపిస్తున్నారు. షెడ్డు కర్రలు విరిగి వచ్చే భక్తుల పై పడే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు చొరవ తీసుకొని వాటిని సక్రమంగా సరిచేపించాలన్నారు.

தொடர்புடைய செய்தி