వేదింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

85பார்த்தது
వేదింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
భార్య, అత్తారింటి వేదింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని దేగాం గ్రామానికి చెందిన పోశెట్టి (26) భార్య, అత్తారింటి వేదింపులు తాళలేక మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி