అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

72பார்த்தது
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పని చేయడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంగ్లము, తెలుగు, ఎకనామిక్స్, కామర్స్, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులలో పిజిలో కనీసం 55 శాతం ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ నెల 24 లోపు గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసాలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி