బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు

70பார்த்தது
బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు ఈ నెల 1 నుండి నవంబర్ 1 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే డీజే , డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడిగించినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி