పీడీఎస్యూ అర్ధ శతాబ్ది వారోత్సవాలు విజయవంతం చేయాలి

85பார்த்தது
పీడీఎస్యూ అర్ధ శతాబ్ది వారోత్సవాలు విజయవంతం చేయాలి
మంచిర్యాలలో ఆదివారం పీడీఎస్యూ అర్ధ శతాబ్ది వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ మాట్లాడుతూ, జార్జి రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకొని సమాజంలో జరుగుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే భారీ సభలో విద్యార్థి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி