కొమ్ము అశోక్ యాదవ్ కు భారత సేవా రత్న అవార్డు ప్రధానం

52பார்த்தது
కొమ్ము అశోక్ యాదవ్ కు భారత సేవా రత్న అవార్డు ప్రధానం
ఆదర్శ కళానిలయం 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కు ఆదివారం భారత సేవా రత్న అవార్డు ప్రధానం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ సాంస్కృతిక భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందజేశారు. సామాజిక సేవలకు అశోక్ యాదవ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

தொடர்புடைய செய்தி