నస్పూర్ లో తాపీ మేస్త్రి అదృశ్యం కేసు నమోదు

80பார்த்தது
నస్పూర్ లో తాపీ మేస్త్రి అదృశ్యం కేసు నమోదు
సిసిసి నస్పూర్ మండలానికి చెందిన కందుల కుమార్ తాపీ మేస్త్రి గత నెల 20న భార్య విజయతో కలిసి కుమార్తెను చూడడానికి రామగుండం హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చాడు. 26న ఇంటికి వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయాడు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో విజయ శుక్రవారం రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుదర్శన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி