ఖానాపూర్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

52பார்த்தது
ఖానాపూర్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో గల వాగ్దేవి కళాశాల సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ ల్ఐ రాహుల్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி