కాపర్ తీగలు చోరి

59பார்த்தது
కాపర్ తీగలు చోరి
కాపార్ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. భైంసా మండలం దేగాం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ పార్మర్ పగలగొట్టి అందులోని కాపార్ తీగలను చోరికి గురైనట్లు శనివారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. దేగాం గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని 25కేవి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ను ద్వంసం చేసి ఆందులోని రాగి తీగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி