శనిగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ముగ్గురు అరెస్ట్

51பார்த்தது
చెన్నూర్ లోని శనిగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులకు సహకరించిన బత్తుల సమ్మయ్య, రాంలాల్ గిల్డా, ఎన్నం బానయ్యలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసిపి ఎ. వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కేసు చేధనలో కృషి చేసిన ఏసిపి వెంకటేశ్వర్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు సుబ్బారావు, శ్వేత, కానిస్టేబుళ్ళు రాజశేఖర్, భూమన్న, రమేష్ లను డీసీపీ భాస్కర్ అభినందించారు.

தொடர்புடைய செய்தி