జైపూర్ లో వైద్య శిబిరం

58பார்த்தது
జైపూర్ లో వైద్య శిబిరం
జైపూర్ మండల కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామపంచాయతీలలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. కార్మికులకు బిపి, షుగర్, తదితర పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అంతేకాకుండా రూ. 10 లక్షల విలువ చేసే భీమా చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో బాపురావు, వైద్యులు ముస్తఫా, శ్రావ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி