రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన

56பார்த்தது
రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సోమవారం అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత గురించి వివరిస్తూ, వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్త ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడిసి ప్రేమ్ సింగ్, బస్టాండ్ కంట్రోలర్, సేఫ్టీ వార్డెన్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி