కన్నేపల్లి మండలంలో అల్లుడిని హత్య చేసిన మామ

71பார்த்தது
కన్నేపల్లి మండలంలో అల్లుడిని హత్య చేసిన మామ
కన్నెపల్లి మండలం శాలిగాం గ్రామానికి చెందిన గోలేటి శంకర్ తన కూతురు బేబీ భర్త గోమాస నరేందర్ (37) ను గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై గంగారం బుధవారం తెలిపారు. బేబీని ఏడాదికాలంగా నరేందర్ అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో అత్తగారింటికి వచ్చి తీవ్రంగా గొడవపడ్డాడు. మామా శంకర్ నరేందర్ పై గొడ్డలితో దాడి చేసి హతమార్చినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி