మాయ మాటలు చెప్పే పార్టీల వలలో పడవద్దు

53பார்த்தது
మాయ మాటలు చెప్పే పార్టీల వలలో పడవద్దు
ప్రజలను మభ్యపెట్టే పార్టీల వలలో పడవద్దని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గత పది ఏండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం బిజెపి హిందూ రాజ్యమంటూ మరోసారి ప్రజలను మభ్య పెట్టేందుకు వస్తోందని, బిజెపి వలలో ప్రజలు పడవద్దు అని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி