ఆదిలాబాద్: ఈ నెల 19న కవి సమ్మేళనం

85பார்த்தது
ఈ నెల 19న ఆదిలాబాద్ పట్టణంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్ లో జావా ఎన్జీవో ఆధ్వర్యంలో ముషాయిరా ( కవి సమ్మేళనం) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్జీవో అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్యక్రమం వివరాలు వెల్లడించారు. కవి సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా కవులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 7: 00 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி