తర్నం వద్ద ఐరన్ బ్రిడ్జి ఏర్పాటు చేయండి

64பார்த்தது
తర్నం వద్ద ఐరన్ బ్రిడ్జి ఏర్పాటు చేయండి
జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయిందని దాని స్థానంలో ఐరన్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఈ విషయమై మంగళవారం హైదరాబాద్ లో నేషనల్ హైవే అధికారులను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాలకు సానుకూలంగా స్పందించిన నేషనల్ హైవే ఆర్ఓ అధికారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామి ఇచ్చారు.

தொடர்புடைய செய்தி