జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం

52பார்த்தது
జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన, ధరణీ, వ్యవసాయ, వైద్యం, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, యాంటీ డ్రగ్స్ తో పాటు తదితర అంశాలపై చర్చించారు. ఆయా శాఖల వారీగా పురోగతి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఉన్నారు.

தொடர்புடைய செய்தி