టమాటా సాగుతో నష్టపోయి తాను పని చేసే కంపెనీలో 57 ల్యాప్‌టాప్‌లను చోరీ చేసిన టెకీ

65பார்த்தது
టమాటా సాగుతో నష్టపోయి తాను పని చేసే కంపెనీలో 57 ల్యాప్‌టాప్‌లను చోరీ చేసిన టెకీ
తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి 57 ల్యాప్‌టాప్‌లను చోరీ చేసినందుకు బెంగళూరులో 29 ఏళ్ల మురుగేష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను దొంగిలించిన రూ.22 లక్షల విలువైన 50 ల్యాప్‌టాప్‌లను తమిళనాడులోని ఓ ల్యాప్‌టాప్ సేల్స్ & సర్వీస్ స్టోర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తాను టమాటా సాగు చేసి నష్టపోవడంతో, ఆ అప్పులు తీర్చేందుకు ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నట్లు మురుగేష్ చెప్పాడు.

தொடர்புடைய செய்தி