అరుదైన ఆచార్యుడు.. మన సర్వేపల్లి

52பார்த்தது
అరుదైన ఆచార్యుడు.. మన సర్వేపల్లి
సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి, నోబెల్ బహుమతికి 27 సార్లు నామినేట్ అయ్యారు. ఆయనకు 1954లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రచనల్లో ఇండియన్ ఫిలాసఫీ, ది ఫిలాసఫీ ఆఫ్ ది ఉపనిషత్తులు, యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ ఉన్నాయి.

தொடர்புடைய செய்தி