రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

54பார்த்தது
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్
TG: రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికీ ఏప్రిల్ నుంచి 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. మార్చి 30న హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం నల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నానున్నారు.

தொடர்புடைய செய்தி