పడవలో 30 మంది మృతదేహాలు లభ్యం

65பார்த்தது
పడవలో 30 మంది మృతదేహాలు లభ్యం
పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని డాకర్ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొనడంతోపాటు మృతుల సంఖ్యను నిర్ధరించే దిశగా విచారణను ముమ్మరం చేసినట్ల తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி