'మహిళా ఉద్యమ్ నిధి' స్కీమ్ ద్వారా మహిళలకు రూ.10 లక్షల రుణం

85பார்த்தது
'మహిళా ఉద్యమ్ నిధి' స్కీమ్ ద్వారా మహిళలకు రూ.10 లక్షల రుణం
మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా 'మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్' పేరుతో SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం అందిస్తుంది. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. ఎంఎస్ఎంఈ, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ రుణం ఇస్తారు. ఈ పథకంలో భాగంగా రుణం పొందడానికి స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.

தொடர்புடைய செய்தி