బీజేపీలో చేరిన వైసీపీ నేతలు

82பார்த்தது
బీజేపీలో చేరిన వైసీపీ నేతలు
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు భారీగా బీజేపీలో చేరారు. పార్టీ మారిన నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్రం రూ.12,500 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி