టీడీపీలో చేరిన ముగ్గురు కార్పొరేటర్లు

74பார்த்தது
టీడీపీలో చేరిన ముగ్గురు కార్పొరేటర్లు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ తోటకూర అశోక్ కుమార్, 34వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫామిధా లు ఆదివారం తెలుగుదేశం పార్టీల చేరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி