వైసీపీ పాలనలో ఆలయాలు అపవిత్రం: పవన్

85பார்த்தது
వైసీపీ పాలనలో ఆలయాలు అపవిత్రం: పవన్
వైసీపీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో రథాలు తగులబెట్టారు. ఆలయాలను అపవిత్రం చేశారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పారు. అయినా పట్టించుకోలేదు. తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందే.’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி