వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తాం: ఎమ్మెల్యే

72பார்த்தது
వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తాం: ఎమ్మెల్యే
గత ప్రభుత్వ హయాంలో వెంకటగిరి సభలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ. వెంకటగిరి పోలేరమ్మ తిరుణాల రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని చెప్పినప్పటికీ జాతరకు అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహిస్తుందన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు.

தொடர்புடைய செய்தி